1.9 KiB
1.9 KiB
యోహాను మార్కు
వాస్తవాలు:
యోహాను మార్కును "మార్కు," అని కూడా అంటారు. తన సువార్త ప్రయాణాల్లో పౌలుతో ప్రయాణించిన వారిలో ఒకడు. అతడు బహుశా మార్కు సువార్త రాసిన వాడు.
- యోహాను మార్కు తన పిన తల్లి కుమారుడు బర్నబా, పౌలులతో వారి మొదటి మిషనెరీ ప్రయాణంలో వెళ్ళాడు.
- పేతురు యెరూషలేములో చెరసాలలో ఉన్నప్పుడు విశ్వాసులు అతనికోసం యోహాను మార్కు తల్లి ఇంట్లో ప్రార్థన చేశారు.
- మార్కు అపోస్తలుడు కాదు, అయితే పౌలు, పేతురుతో కలిసి పరిచర్యలో పాల్గొన్నాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
- 2 తిమోతి 04:11-13
- అపో. కా. 12:24-25
- అపో. కా. 13:4-5
- అపో. కా. 13:13-15
- అపో. కా. 15:36-38
- అపో. కా. 15:39-41
- కొలస్సి 04:10-11
పదం సమాచారం:
- Strong's: G2491, G3138