4.5 KiB
4.5 KiB
మోషే
వాస్తవాలు:
మోషే 40 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగాను, నాయకుడుగాను ఉన్నాడు. నిర్గమకాండము వివరించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండు బయటకు వచ్చినప్పుడు అతడు వారికి నాయకుడు.
- మోషే శిశువుగా ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు అతన్ని ఐగుప్తి యొక్క ఫారో నుండి దాచడానికి నైలు నది రెల్లులో ఒక బుట్టలో ఉంచారు. మోషే సహోదరి మిరియము అతనిని చూసుకున్నది/కాపలా కాసింది. ఫరో కుమార్తె అతనిని కనుగొని అతడిని తన కుమారుడిగా పెంచడానికి రాజభవనానికి తీసుకెళ్లడంతో మోషే తపించుకున్నాడు.
- ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి మరియు వారిని వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు.
- ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు తప్పించుకున్న తరువాత మరియు వారు ఎడారిలో తిరుగుతుండగా, దేవుడు మోషేకు పది ఆజ్ఞలు రాయబడి ఉన్న రెండు రాతి పలకలను ఇచ్చాడు.
- మోషే తన జీవితం చివరలో, వాగ్దాన భూమిని చూశాడు, కానీ అతను దేవునికి అవిధేయత చూపడం వలన అందులో నివసించలేకపోయాడు.
(అనువాద సూచనలు: పేర్లను ఎలా అనువదించాలి How to Translate Names)
(ఇది కూడా చూడండి: Miriam, Promised Land, Ten Commandments)
బైబిల్ర నుండి రిఫరెన్సులు :
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- __9:12__ఒకరోజు మోషే తన గొర్రెలను సంరక్షిస్తుండగా/కాయుచుండగా, అతను మండిపోతున్న పొదను చూశాడు.
- __12:5__మోషే ఇశ్రాయేలీయులతో, “భయపడటం మానేయండి/భయపడకుడి! దేవుడు ఈరోజు మీ కొరకు పోరాడి మిమ్మును రక్షించును. ”
- __12:7__సముద్రం మీద చేయి ఎత్తి నీళ్లను విభజించమని దేవుడు మోషేకు చెప్పాడు.
- __12:12__ఐగుప్తీయులు చనిపోయారని ఇశ్రాయేలీయులు చూసినప్పుడు, వారు దేవుడిని నమ్మారు, మోషే దేవుని ప్రవక్త అని విశ్వసించారు.
- __13:7__అప్పుడు దేవుడు ఈ పది ఆజ్ఞలను రెండు రాతి పలకలపై రాసి మోషేకు ఇచ్చాడు.
పదం సమాచారం:
- Strong’s: H4872, H4873, G34750