# యూదా నాయకులు యేసును రోమా గవర్నరు పిలాతు వద్దకు ఎందుకు తీసుకొని వెళ్ళారు?
పిలాతు యేసుకు మరణశిక్ష విధిస్తాడని వారు ఎదురు చూచారు.
# పిలాతు యేసును అడిగిన మొదటి ప్రశ్నఏది?
“నీవు యూదులకు రాజువా?”