te_obs-tq/content/32/14.md

581 B

రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసు వద్దకు ఎందుకు వచ్చింది?

ఆమె యేసు వస్త్రాన్ని తాకినట్లయితే తాను స్వస్థపడగలనని తలంచింది.

ఆ స్త్రీ యేసు వస్త్రాల్ని తాకిన వెంటనే ఏమి జరిగింది?

ఆమె రక్తస్రావం నిలిచిపోయింది.