4.4 KiB
4.4 KiB
యెషయా
వాస్తవాలు:
యెషయా దేవుని ప్రవక్త. అతడు యూదాను ఏలిన నలుగురు రాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో ప్రవచించాడు.
- ఆష్శూరీయులు యెరూషలేము పట్టణంపై హిజ్కియా పరిపాలనప్పుడు దాడి చేసిన
సమయంలో అతడు నివసించాడు.
- పాత నిబంధన పుస్తకం యెషయా పరిశుద్ధ గ్రంథంలోని ముఖ్య గ్రంథాల్లో
ఒకటి.
- యెషయా రాసిన అనేక ప్రవచనాలు అతడు జీవించి ఉన్నప్పుడే నెరవేరాయి.
- యెషయా ముఖ్యంగా మెస్సీయగురించి
రాసినవచనాలు700 సంవత్సరాల తరువాత యేసు ఈ భూమిపై నివసించిన కాలంలో నెరవేరాయి.
- యేసు, అయన శిష్యులు మెస్సీయ గురించి బోధించడానికి యెషయా ప్రవచనాలు
ఉపయోగించుకున్నారు.
(తర్జుమా సలహాలు: పేర్లనుఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: ఆహాజు, అస్సిరియా, క్రీస్తు, హిజ్కియా, యోతాము, యూదా, ప్రవక్త, ఉజ్జియా)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
బైబిల్ నుండి రిఫరెన్సులు:
- __21:9__ప్రవక్త యెషయా మెస్సీయ కన్యకు జన్మిస్తాడనిప్రవచించాడు.
- __21:10__మెస్సీయగలిలయలో నివసిస్తాడని, గుండెపగిలిన వారిని ఆదరిస్తాడని, బందీలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తాడనిప్రవక్త యెషయా చెప్పాడు.
- __21:11__మెస్సీయనునిష్కారణంగా ద్వేషిస్తారని,తిరస్కరిస్తారని కూడా ప్రవక్త యెషయా ప్రవచించాడు.
- __21:12__మనుష్యులుమెస్సీయను కొట్టి ఆయనపై ఉమ్మి వేసి హింసిస్తారని యెషయాప్రవచించాడు
- __26:2__వారు అయన దానిలోనిది చదవాలని ఆయన(యేసు)కు ప్రవక్తయెషయా పుస్తకపు చుట్ట అందించారు.యేసు పుస్తకం చుట్ట తెరిచి కొంత భాగం ప్రజలకు చదివి వినిపించాడు.
- __45:8__ఫిలిప్పు ఇతియోపీయుని రథాన్ని సమీపించి ప్రవక్తయెషయా రాసిన పుస్తకం లోనిది చదవడం విన్నాడు.
- __45:10__ఫిలిప్పు ఆ ఇతియోపీయునికి యెషయా అక్కడ రాసినదియేసును గురించి అని వివరించాడు.
పదం సమాచారం:
- Strong's: H3470, G22680