1.9 KiB
1.9 KiB
కయప
వాస్తవాలు:
కయప బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు జీవించిన కాలంలో ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు.
- యేసు న్యాయ విచారణ, మరణ శిక్ష విధించడంలో కయప కీలక పాత్ర పోషించాడు.
- పేతురు, యోహానులు ఒక అవిటి మనిషిని బాగు చేయడం వలన బంధించబడినప్పుడు జరిగిన న్యాయ విచారణలోఅన్న, కయపలు ప్రధాన యాజకులుగా ఉన్నారు.
- మొత్తం జాతి అంతా నశించడం కంటే, వారందరికోసం ఒక్క మనిషి నశించడం మంచిది అనే మాటను కయప చెప్పాడు. యేసు తన ప్రజలను రక్షించడానికి మరణిస్తాడు అను ప్రవచన సారాంశంగాదేవుడే అతనితో ఆ మాట పలికించాడు.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: అన్న, ప్రధాన యాజకుడు)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G25330