# ఈ సంగతులను సహోదరులకు జ్ఞాపకం చెయ్యడం సరైనదని పేతురు ఎందుకు భావించాడు?
ఎందుకంటే వారి ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో తన గుడారాన్ని తొలగిస్తాడని అతనికి చూపించాడు.