ఎవని ద్వారాపాపం లోకములో ప్రవేశించిందో ఆ మనుష్యుడు ఎవరు ?
ఆదాము అను మనుష్యుని ద్వారాపాపం లోకములోనికి ప్రవేశించినది. (5:14)
దేవుని కృపావరం ఆదాము అపరాధంనకు భిన్నంగా ఉంది ?
ఆదాము అపరాధం వలన అనేకులు చనిపోయారు, అయితే దేవుని కృపావరం అనేకులకు విస్తరించింది. (5:15)