జయించు వారిని క్రీస్తు తన సింహాసనం మీద కూర్చోనిస్తాడు(3:21).
చదివేవారు సంఘాలకు ఆత్మ చెబుతున్నమాట వినాలని క్రీస్తు చెబుతున్నాడు(3:22).