te_tq/rev/01/04.md

975 B

ఈ గ్రంథం ఎవరు ఎవరికి రాశారు?

యోహాను ఈ గ్రంథం ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు రాశాడు(1:4).

యేసు క్రీస్తుకు యోహాను ఏ మూడు బిరుదులను ఇచ్చాడు?

యేసు క్రీస్తుకు యోహాను నమ్మకమైన సాక్షి, చనిపోయిన వారిలోనుంచి మొదట లేచినవాడు, భూరాజులను పరిపాలించువాడు అనే మూడు బిరుదులను ఇచ్చాడు(1:5).

యేసు విశ్వాసులను ఏం చేశాడు?

యేసు విశ్వాసులను తండ్రియైన దేవునికి రాజ్యంగానూ యాజకులుగానూ చేశాడు(1:6).