te_tq/mrk/15/45.md

588 B

యేసు చనిపోయిన తరువాత అరిమతయి యోసేపు ఏమి చేసాడు?

అరిమతయి యోసేపు పిలాతును యేసు దేహమును తనకిమ్మని అడిగాడు, సిలువనుండి ఆయనను దించి, నార బట్టతో ఆయనను చుట్టి, సమాధి యందు ఆయనను ఉంచాడు, ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. (15:43,46).