te_tq/mrk/13/09.md

768 B

శిష్యులకు ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?

శిష్యులు సభలకు అప్పగింపబడతారు, సమాజ మందిరాలలో దెబ్బలు తింటారు. సాక్షార్ధమై అధిపతులు, రాజుల ఎదుట నిలువ బెట్టబడతారు అని యేసు చెప్పాడు. (13:9).

మొదట ఏమి జరగవలసి ఉన్నదని యేసు చెప్పాడు?

సకల జనులలో సువార్త ముందుగా ప్రకటింపబడాలి అని యేసు చెప్పాడు. (13:10).