te_tq/mrk/09/01.md

939 B

దేవుని రాజ్యము బలముతో వచ్చునప్పుడు ఎవనిని చూస్తారు అని ఎవరి గురించి యేసు చెప్పాడు?

అక్కడ ఆయనతో నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని యేసు చెప్పాడు. (9:1).

ఆయనతో కలిసి పేతురు, యోహాను, యాకోబు ఎత్తైన ఒక కొండ మీదకు వెళ్లినపుడు యేసుకు ఏమి జరిగింది ?

యేసు రూపాంతరం చెందాడు, ఆయన వస్త్రాలు ప్రకాశమానముగా మారాయి. (9:2-3).