యేసు అడిగినప్పుడు ప్రజలకు ఆహారం పెట్టడానికి శిష్యులు ఏమి చెయ్యాలని ఆలోచించారు??
వారు వెళ్లి రెండు దేనారముల విలువైన రొట్టెలను కొనాలని తలంచారు. (6:37).
శిష్యుల వద్ద ఇంతకుముందే ఉన్న ఆహారం ఏమిటి ?
శిష్యుల వద్ద ఇంతకుముందే ఐదు రొట్టెలు, రెండుచేపలు ఉన్నాయి.