ఈ సమయములో దోనెలో యేసు ఏమి చేస్తున్నాడు?
యేసు నిద్ర పోతూ ఉన్నాడు. (4:38).
శిష్యులు యేసును ఏమని ప్రశ్నించారు?
తాము నశించి పోతుండగా ఆయనకు చింత లేదా అని యేసును ప్రశ్నించారు. (4:38).
అప్పుడు యేసు ఏమి చేసాడు?
యేసు గాలిని గద్దించి సముద్రమును నిమ్మళ పరచెను. (4:39).