te_tq/mat/28/11.md

619 B

సైనికులు వచ్చి ప్రధాన యాజకులతో సమాధి వద్ద జరిగిన విషయాలు చెప్పినప్పుడు ప్రధాన యాజకులు ఏమి చేశారు?

ప్రధాన యాజకులు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి, యేసు దేహాన్ని ఆయన శిష్యులు ఎత్తుకు వెళ్ళారని ప్రచారం చెయ్యమని చెప్పారు (28:11-13).