దేవాలయమును గూర్చిన ప్రవచనం విన్నప్పుడు శిష్యులు యేసును ఏమని అడిగారు?
ఇవి ఎప్పుడు జరుగుతాయి, యేసు రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగారు (24:3).
ఎలాంటి వ్యక్తులు ప్రజలను మోసపుచ్చుతారని యేసు చెప్పాడు?
అనేకులు యేసు పేరట వచ్చి తామే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసం చేస్తారు (24:5).