te_tq/mat/21/31.md

640 B

ప్రధాన యాజకులు, శాస్త్రుల కంటే ముందుగా సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ఎందుకు చెప్పాడు?

సుంకరులు, వేశ్యలు యోహాను నీతి మార్గమును నమ్మారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యోహాను నీతి మార్గమును నమ్మక పశ్చాత్తాపపడలేదు (21:31-32).