te_tq/mat/21/25.md

1.6 KiB

ప్రధాన యాజకులు, పెద్దలు అడిగిన ప్రశ్నకు బదులుగా యేసు వారిని ఏమని అడిగాడు?

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, లేక మనుషులనుండి కలిగిందా అని యేసు వారిని ప్రశ్నించాడు (21:25).

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెప్పడానికి ఎందుకు సందేహించారు?

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెబితే, యోహానును ఎందుకు నమ్మలేదని యేసు ప్రశ్నించవచ్చు (21:25).

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం మనుషులనుండి కలిగింది అని చెప్పడానికి ఎందుకు సందేహించారు?

బాప్తిసమిచ్చే యోహానును ఒక ప్రవక్తగా భావిస్తున్న ప్రజలకు భయపడి ఏ జవాబూ చెప్పలేదు (21:26).