te_tq/mat/16/13.md

1.1 KiB

యేసు ఫిలిప్పు కైసరయకు వచ్చినప్పుడు తన శిష్యులను ఏమని అడిగాడు?

యేసు తన శిష్యులను "మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు?" అని అడిగాడు (16:13).

యేసు ఎవరని కొందరు అనుకొంటున్నారు?

కొందరు బాప్తీస్మమిచ్చు యోహాను అనీ, కొందరు ఏలీయా అనీ, కొందరు యిర్మీయా అనీ, ప్రవక్తలలో ఒకడనీ అనుకొంటున్నారు (16;14).

యేసు ప్రశ్నకు పేతురు ఏమని జవాబిచ్చాడు?

"నీవు సజీవుడైన దేవుని కుమారడవైన క్రీస్తువు" అని పేతురు జవాబిచ్చాడు (16:16).