1.1 KiB
1.1 KiB
యేసు ఫిలిప్పు కైసరయకు వచ్చినప్పుడు తన శిష్యులను ఏమని అడిగాడు?
యేసు తన శిష్యులను "మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు?" అని అడిగాడు (16:13).
యేసు ఎవరని కొందరు అనుకొంటున్నారు?
కొందరు బాప్తీస్మమిచ్చు యోహాను అనీ, కొందరు ఏలీయా అనీ, కొందరు యిర్మీయా అనీ, ప్రవక్తలలో ఒకడనీ అనుకొంటున్నారు (16;14).
యేసు ప్రశ్నకు పేతురు ఏమని జవాబిచ్చాడు?
"నీవు సజీవుడైన దేవుని కుమారడవైన క్రీస్తువు" అని పేతురు జవాబిచ్చాడు (16:16).