te_tq/mat/14/19.md

882 B

యేసు, తన శిష్యులు తెచ్చిన అయిదు రొట్టెలు, రెండు చేపలను ఏమిచేశాడు?

యేసు ఆ రొట్టెలను, చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు జనసమూహమునకు పంచమని శిష్యులకు ఇచ్చాడు (14:19).

ఎంతమంది ప్రజలు భుజించారు? ఇంకా ఎంత మిగిలిపోయింది?

అయిదు వేలమంది పురుషులతోపాటు స్త్రీలు, పిల్లలు తినగా పన్నెండు గంపలు మిగిలిపోయాయి (14:20-21).