పరలోక రాజ్యములో ఎవరు భోజనపు బల్ల వద్ద కూర్చుంటారని యేసు చెప్పాడు?
అనేకులు తూర్పు నుండి, పడమర నుండి వచ్చి పరలోక రాజ్యములో భోజనపు బల్ల వద్ద కూర్చుంటారు (8:11).
ఏడ్పు, పండ్లు కొరుకుడు ఉండే చీకటిలోకి ఎవరు త్రోయబడతారని యేసు చెప్పాడు?
రాజ్య సంబంధులు చీకటిలోకి త్రోయబడతారని యేసు చెప్పాడు (8:12).