యేసు తాను క్రీస్తు అని చెప్పుకొన్నాడని రుజువు చెయ్యడానికి సాక్షులు అవసరం లేదని సభ ఎందుకు చెప్పింది?
యేసు తాను క్రీస్తు అని చెప్పుకొన్నాడని రుజువు చెయ్యడానికి సాక్షులు అవసరం లేదని సభ చెప్పింది ఎందుకంటే ఆయన సొంత నోటినుండి తాను క్రీస్తు అని చెప్పుకున్నాడు అని అన్నారు.