te_tq/luk/22/30.md

402 B

తన శిష్యులు ఎక్కడ కూర్చుంటారని యేసు వాగ్దానం చేశాడు?

ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు తీర్పుతీర్చుతూ వారు సింహాసనాలపై కూర్చుంటారని ఆయన చెప్పాడు.