te_tq/luk/22/28.md

371 B

శిష్యులు ఎక్కడ కూర్చుని ఉంటారని యేసు చెప్పాడు?

శిష్యులు సింహాసనములపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రములవారికి తీర్పు తీరుస్తారు(22:30).