te_tq/luk/08/33.md

453 B

మనిషిని విడిచిపెట్టమని యేసు ఆదేశించిన తరువాత అపవిత్రాత్మలు ఎక్కడికి వెళ్లాయి?

అపవిత్రాత్మలు పందుల మందలోకి ప్రవేశించాయి, అవి సరస్సులోనికి దూసుకెళ్లి మునిగిపోయాయి.