te_tq/luk/07/22.md

439 B

తాను రాబోతున్నానని యేసు యోహాను శిష్యులకు ఏవిధంగా చూపించాడు?

అంధులు, కుంటివారు, కుష్టురోగులు మరియు చెవిటివారిని స్వస్థపరిచాడు, మరియు ఆయన చనిపోయినవారిని లేపాడు.