యేసు అన్యజనులకు దేవుని బయలు పరిచే వెలుగుగా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా ఉండబోతున్నాడని సుమెయోను చెప్పాడు(2:32).