మరియ కన్యగా ఉన్న కారణంగా ఇది ఏవిధంగా జరుగుతుందని దేవదూత చెప్పాడు?
పరిశుద్ధ ఆత్మ మరియ మీదకు వస్తాడు, మరియు సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొంటుందని చెప్పాడు.
ఈ పరుశుద్ధుడైన శిశువు ఎవరి కుమారుడు అవుతాడు అని దేవదూత చెప్పాడు?
శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడని దేవదూత చెప్పాడు.