యేసు లాజరును సమాధి నుండి బయటకు పిలిచి మృతులలో నుండి లేపాడని ప్రత్యక్ష సాక్షుల ద్వారా విన్నారు కాబట్టి వారు యేసును కలవడానికి బయలుదేరారు.