te_tq/jhn/12/05.md

637 B

యేసు శిష్యులలో ఒకరైన యూదా ఇస్కరియోతు అత్తరు అమ్మి ఆ డబ్బును పేదలకు ఇవ్వాల్సిందని ఎందుకు ఫిర్యాదు చేసాడు?

యూదా పేదల కోసం శ్రద్ధ వహించడం వలన కాదు, అతడు దొంగ కాబట్టి: డబ్బు సంచి అతని వద్ద ఉంది మరియు దానిలో కొంత భాగాన్ని తన కోసం తీసుకుంటాడు.