యేసు ఇక మీదట యూదుల మధ్య బహిరంగంగా నడవలేదు, అయితే ఆయన బేతనియ నుండి అరణ్యమునకు సమీపంలో ఉన్న ఎఫ్రాయిము అనే పట్టణములోనికి బయలుదేరాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కలిసి ఉన్నాడు.