వారి ధర్మశాస్త్రములో ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యము అని వ్రాయబడిందని యేసు చెప్పాడు. తాను మరియు తనను పంపిన తండ్రి ఇద్దరూ యేసు గురించి సాక్ష్యమిస్తున్నారని ఆయన చెప్పాడు.