యేసు విశ్రాంతిదినమును (వారి మనస్సులలో) ఉల్లంఘించడము మాత్రమే కాకుండా, దేవుణ్ణి తన స్వంత తండ్రి అని కూడా పిలిచాడు, తనను తాను దేవునితో సమానం చేసుకోవడం వలన ఇది జరిగింది.