తాను ఇచ్చే నీరు త్రాగేవారికి తిరిగి దాహం వేయదని, ఆ నీరు నిత్యజీవం లోనికి వచ్చే నీటి ఊటగా మారుతుందని యేసు ఆ స్త్రీకి చెప్పాడు.