te_tq/jhn/02/10.md

721 B

ద్రాక్షారసముగాగా మారిన నీటిని రుచి చూసిన తరువాత విందు ప్రధాని ఏమి చెప్పాడు?

విందు ప్రధాని ఇలా అన్నాడు, “"ప్రతి మనుష్యుడు మొదట మంచి ద్రాక్షారసమును పంచుతాడు, మరియు వారు మత్తుగా మారినప్పుడు చవుకైన ద్రాక్షారసము ఇస్తాడు, అయితే నీవు ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసము ఉంచావు.”