te_tq/jhn/01/22.md

594 B

యెరూషలేము నుండి యాజకులు మరియు లేవీయులు అడిగినప్పుడు యోహాను తాను ఎవరు అని చెప్పాడు?

అతడు చెప్పాడు, “ప్రవక్తయైన యెషయా చెప్పిన విధముగా "నేను 'ప్రభువు యొక్క మార్గము తిన్ననిదిగా చేయుడి,' అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక స్వరము."