te_tq/act/23/06.md

897 B

ఏ కారణంగా పౌలు యూదా సమాలోచన సభ ఎదుట విచారణకు గురి అయ్యాడు?

చనిపోయినవారు తిరిగిలేస్తారనే ఆశాభావం గురించి తాను విచారణకు గురి అయ్యాడని పౌలు చెప్పాడు [23:3-6].

తన విచారణకు కారణాన్ని పౌలు చెప్పినపుడు ఎందుకు అలజడి రేగింది?

పరిసయ్యులు పునరుద్ధానం ఉందని చెపుతారు, సద్దూకయ్యులు పునరుద్దానం లేదని చెపుతారు, ఈ కారణంగా వారిమధ్య అలజడి రేగింది [23:7-8].