te_tq/act/10/39.md

548 B

యేసు మరణం తరువాత యేసుకు ఏమి జరిగిందని పేతురు ప్రకటించాడు, పేతురుకు ఈ సంగతి ఎలా తెలుసు?

దేవుడు యేసును మూడవ దినమున లేపేనని పేతురు ప్రకటించాడు, యేసు పునరుద్దానుడైన తరవాత పేతురు ఆయనతో కలసి భోజనం చేసాడు [10:40-41].