భోదింప కూడదని అజ్ఞాపించినా యేసు నామమున ఎందుకు భోధిస్తున్నారని ప్రశ్నించినప్పుడు అపోస్తలులు ఏమన్నారు?
"మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలెను" అని అపోస్తలులు అన్నారు [5:29].
యేసును చంపినది ఎవరని అపోస్తలులు అన్నారు?
యేసును చంపినది ప్రధాన యాజకుడు, సిబ్బంది అని అపోస్తలులు అన్నారు [5:30].