te_tq/act/04/29.md

949 B

యూదుల అధికారుల బెదిరింపులు విని విశ్వాసులు దేవుని ఏమని అడిగారు?

వాక్యమును చెప్పే దైర్యమును, యేసు నామములో సూచక క్రియలు, అద్బుతములు చేయాలనీ విశ్వాసులు దేవుణ్ణి అడిగారు [4:29,30].

విశ్వాసులు ప్రార్ధన ముగించినప్పుడు ఏమి జరిగింది?

విశ్వాసులు ప్రార్ధించినపుడు వారు కూడుకొన్న స్టలము కంపించి, పరిశుద్దత్మతో వారు నింపబడి ఎంతో దైర్యముతో వాక్యమును బోధించారు [4:31].