te_tq/act/02/37.md

1.0 KiB

జనసమూహం పేతురు ప్రసంగాన్ని విని ఏమన్నారు?

జనసమూహం పేతురును మేము ఏమి చేయాలి? అని అడిగారు [2:37].

పేతురు జనసమూహాన్నిఏమి చేయాలి అని చెప్పాడు?

పేతురు జనసమూహాన్ని మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలని చెప్పాడు [2:38].

దేవుని వాగ్దానం ఎవరి కోసమని పేతురు చెప్పాడు?

దేవుని వాగ్దానం జనులందరికీ, వారి పిల్లలకును దూరస్థులందరికిని చెందునని వారితో చెప్పాడు [2:39].