te_tq/2co/03/14.md

884 B

మోషే పాత నిబంధన చదివినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలకు నేటి వరకు ఉన్న సమస్య ఏమిటి?

నేటి వరకూ మోషే గ్రంథాన్నిచదివినప్పుడల్లా వారి హృదయాలకు ముసుకు ఉంది[3:15].

ఇశ్రాయేలు హృదయాలు ఎలా తెరచుకుంటాయి, వారి ముసుకు ఎలా తొలగిపోతుంది?

ఇశ్రాయేలు ప్రజలు ప్రభువువైపు తిరిగినప్పుడు మాత్రమే వారి హృదయాలు తెరచుకుంటాయి, వారి ముసుకు తొలగిపోతుంది [3:14,16].