1.2 KiB
1.2 KiB
పౌలు, అతని సహచరులు ఏ విషయం అతిశయపడ్డారని పౌలు చెప్పాడు?
వారు ఈ లోక జ్ఞానాన్ని అనుసరించకుండ, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత, నిజాయితితో దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకొన్నారని, ప్రత్యేకించి కొరింతు సంఘం విషయంలో నడచుకున్నారని వారి మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అతిశయపడుతున్నారు[1:12].
ప్రభువైన యేసు దినమందు ఏమి జరుగబోతున్నదని పౌలు స్థిరంగా ఉన్నాడు?
ఆ రోజున కొరింతు పరిశుద్ధులు అతిశయానికి కారణమౌతారని పౌలు, అతని అనుచరులు స్థిరంగా ఉన్నారు[1:14].