te_tq/1th/05/04.md

492 B

ప్రభువు దినం విశ్వాసులను దొంగ వలే అధిగమించకూడదని పౌలు ఎందుకు చెప్పాడు?

ఎందుకంటే విశ్వాసులు చీకటిలో లేరు, అయితే వారు వెలుగు యొక్క కుమారులు. ప్రభువు దినం దొంగలా వారిని అధిగమించకూడదు.