మృతులలో నుండి లేపబడిన తరువాత, క్రీస్తు కేఫాకు, పన్నెండు మందికి, ఒకేసారి 500 మంది సహోదరులు మరియు సహోదరిలకు, యాకోబుకు, అపొస్తలులందరికీ మరియు పౌలుకు కనబడెను.