ఇద్దరు లేదా ముగ్గురు ప్రవక్తలు మాటలాడవచ్చును పౌలు చెప్పాడు, అయితే ఇతరులు వివేచింపవలెను. మరొక ప్రవక్తకు బయలు పరచబడిన యెడల, మాట్లాడేవాడు మౌనంగా ఉండాలి.