మోషే కాలంలో వారి పితరులందరు ఎలాంటి సామాన్య అనుభవాలు అనుభవించారు?
అందరూ మేఘము క్రింద నుండిరి మరియు సముద్రం గుండా నడచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను మరియు సముద్రములోను బాప్తిస్మము పొందిరి మరియు అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిరి మరియు ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును తాగిరి.