క్రిస్పునకును మరియు గాయియుకును తప్ప వారిలో ఎవరికీ బాప్తిస్మము ఇవ్వనందుకు పౌలు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు?
పౌలు దీని కోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఎందుకంటే వారు పౌలు నామములో బాప్తిస్మము తీసుకున్నారని చెప్పడానికి ఇది వారికి అవకాశం ఇవ్వదు.