16 lines
1.2 KiB
Markdown
16 lines
1.2 KiB
Markdown
# విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు ఎవరు?
|
|
|
|
దేవుని కుమారుడైన యేసు విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు[4:14].
|
|
|
|
# విశ్వాసుసుల బలహీనతలలో యేసు ఎందుకు సానుభూతి చూపుతున్నాడు?
|
|
|
|
అన్నివిషయాలలో ఆయన శోధనలకు గురి అయ్యాడు కనుక విశ్వాసుసుల బలహీనతలలో యేసు సానుభూతి చూపుతున్నాడు[4:15].
|
|
|
|
# యేసు ఎన్ని సార్లు పాపం చేసాడు?
|
|
|
|
ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు[4:15].
|
|
|
|
# అవసర సమయాలలో కరుణ, కృప పొందటానికి విశ్వాసులు ఏమి చెయ్యాలి?
|
|
|
|
అవసర సమయాలలో విశ్వాసులు ధైర్యంతో కృపాసింహాసనం దగ్గరికి చేరాలి[4:16].
|